టాప్ ఆర్డర్ విఫలమైంది. ఆదుకుంటారనుకున్న మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. ఇదే సమయంలో 9 వికెట్లు పడిపోయిన తరువాత బ్యాటింగ్ కు వచ్చిన మహమ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రాలు కాసేపు...
ఆక్సిజన్ లేకపోతే ప్రాణుల్లో జీవం ఉండదని మనకు తెలుసు. కానీ, అసలు ఆక్సిజన్ అవసరమే లేకుండా జీవించే ఒక ప్రాణిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని పేరు ‘హెన్నెగుయా సాల్మినికోలా’. ఇది...
న్యూఢిల్లీ: మోడలింగ్ ప్రపంచంలో యువతకే ప్రాధాన్యత ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మన దేశానికి చెందిన దినేష్ మోహన్ సీనియర్ ఏజ్ ఫ్యాషన్ మోడల్గా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఇంతేకాదు...
ఎప్పట్నుంచో వార్తల్లో ఉంటూ వస్తున్న ప్రాజెక్టు `బంగార్రాజు`. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ రూపొందించాలనుకున్న ఈ చిత్రం పలు రకాల కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తోంది....
ముంబై: అంతర్జాతీయ క్రికెట్లో వరుస సిరీస్లతో విశ్రాంతి లేకుండా ఆడాల్సి వస్తోందన్న ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చురకంటించాడు. జాతీయ జట్టుకు ఆడుతూ అలా భావిస్తే.. ఐపీఎల్లాంటి లీగ్లకు...
హైదరాబాద్: డీసీసీబీ, డీసీఎంఎ్సల చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసింది. అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఆ జాబితాలను...
కర్నూలు: నంద్యాలలో ఆదర్శ క్రెడిట్ కోపరేటివ్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సంస్థ ఏజెంట్ నరసింహులును నమ్మి బాధితులు లక్షల రూపాయలను జమ చేశారు. నరసింహులుపై...
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నెమ్మదించింది. 2019 అక్టోబరు-డిసెంబరు (మూడో త్రైమాసికం)లో వృద్ధి 4.7 శాతానికి దిగజారింది. ఇది ఏడేళ్ల కనిష్ఠ స్థాయి. తయారీ రంగంలో నెలకొన్న క్షీణత జీడీపీ...
సియోల్, బీజింగ్: కరోనా దేశాలు, ఖండాలను దాటుతోంది. 50 దేశాలను కాల మేఘంలా కమ్మేసింది. న్యూజిలాండ్, నైజీరియా, నెదర్లాండ్స్ సహా 48 గంటల్లో కొత్తగా 12 పైగా దేశాల్లో కేసులు...
దేశీయ అతిపెద్ద ప్రయివేటురంగ HDFC బ్యాంకు నిధుల వ్యయ ఆధారిత రుణ రేటును (MCLR) అన్ని కాలపరిమితుల రుణాలపై 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. మంగళవారం నుండి ఈ...
కరోనా వైరస్ కారణంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఆయిల్ మార్కెట్ నష్టాల్లో ఉంది. ఈ ప్రభావం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ పైనా పడింది. దీంతో...
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషుల ఉరికి తాజా 'డెత్ వారెంట్లు' జారీ చేయాలని ఆమె తల్లిదండ్రులు మరోసారి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. నిర్భయ కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగురు దోషుల్లో...
ఐపీఎల్ ఛాంపియన్ జట్టుకు, రన్నరప్ జట్టుకు ప్రతీ సీజన్లో ఇచ్చే ప్రైజ్ మనీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఛాంపియన్ జట్టుకు ఇచ్చే ప్రైజ్ మనీని...