న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల చెలరేగిన అల్లర్లు హింసాకాండకు దారితీశాయి. ఈశాన్య ఢిల్లీలో నాలుగు రోజులపాటు కొనసాగిన ఈ అల్లర్లలో 42 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికిపైగా గాయపడ్డారు.
దేశీయ అతిపెద్ద ప్రయివేటురంగ HDFC బ్యాంకు నిధుల వ్యయ ఆధారిత రుణ రేటును (MCLR) అన్ని కాలపరిమితుల రుణాలపై 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. మంగళవారం నుండి ఈ...
కరోనా వైరస్ కారణంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఆయిల్ మార్కెట్ నష్టాల్లో ఉంది. ఈ ప్రభావం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ పైనా పడింది. దీంతో...
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషుల ఉరికి తాజా 'డెత్ వారెంట్లు' జారీ చేయాలని ఆమె తల్లిదండ్రులు మరోసారి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. నిర్భయ కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగురు దోషుల్లో...
ఐపీఎల్ ఛాంపియన్ జట్టుకు, రన్నరప్ జట్టుకు ప్రతీ సీజన్లో ఇచ్చే ప్రైజ్ మనీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఛాంపియన్ జట్టుకు ఇచ్చే ప్రైజ్ మనీని...
Recent Comments